Friday, March 29, 2024

భూపాలపల్లిలో దారుణం..

- Advertisement -
- Advertisement -

wife kills husband in jayashankar bhupalpally

కొర్లకుంట: భూపాలపల్లి ముహాముత్తారం మండలం కొర్లకుంటలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను దారుణంగా నరకి హత్య చేసింది. మృతుడిని ఇనుముల కిష్టయ్య(40)గా గుర్తించారు. మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను చంపినట్టు తెలిపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

wife kills husband in jayashankar bhupalpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News