Saturday, April 20, 2024

చెలరేగుతున్న విలియమ్సన్.. ఉత్కంఠ భరితంగా మూడో టీ20

- Advertisement -
- Advertisement -

 

హామీల్టన్: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకుపోతోంది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 11 ఓవర్లలో 88 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కొంత ఒత్తిడికి లోనైనా కెప్టెన్ విలియమ్సన్ అర్థ సెంచరీతో చెలరేగడంతో కివీస్ మళ్లీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(70), టేలర్(0)లు ఉన్నారు. కివీస్ విజయానికి 24 బంతుల్లో 43 పరుగులు కావాలి.

Williamson hits Half Century against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News