Friday, April 19, 2024

ఆడపడుచుతో గొడవ.. పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman commits suicide by jumping into well

పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ బాలిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు (3), కుమారై(14నెలలు)తో సహా విజయ బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆడపడుచుతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Woman commits suicide by jumping into well

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News