Thursday, April 25, 2024

ఎపిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Woman Constable Suicide in Machilipatnam

విజయవాడ: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం మచిలీపట్నంలోని తన ఇంట్లో ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రశాంతి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ప్రశాంతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Woman Constable Suicide in Machilipatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News