- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన టిప్పర్, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Woman Death in Road accident at Bollaram
- Advertisement -