Friday, March 29, 2024

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Woman Death in Road accident at Bollaram

హైదరాబాద్: సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన టిప్పర్, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Woman Death in Road accident at Bollaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News