Tuesday, April 23, 2024

ఖమ్మం ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Woman Died after Tractor Overturned in Khammam

ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. మండలంలోని మంగాపురం తండాకి చెందిన 20మంది మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం  నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించారు. మంగాపురం తండా నుంచి గండ్రాయికి పత్తి తీసేందుకు మహిళా కూలీలు ట్రాక్టర్‌ లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Woman Died after Tractor Overturned in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News