- Advertisement -
దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం చౌదరిపల్లి వద్ద బుధవార మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు- ఆటో ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. చిన్నారులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతేదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
woman died in road accident at mahabubnagar
- Advertisement -