Thursday, April 25, 2024

కరోనా పరీక్షలకు వెళ్తూ… మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

woman died while going for corona tests

కడిపికొండ: వరంగల్ అర్బన్ జిల్లాలోని కడిపికొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలకు వెళ్తూ ఓ మహిళ (45) మృతిచెందింది. ఈ సంఘటన కడిపికొండ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం జరిగింది. ఉన్నట్టుండి మహిళ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందినట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News