Thursday, April 25, 2024

తాడెపల్లిగూడెంలో మహిళ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Woman killed by unknown in Tadepalligudem

అమరావతి: పశ్చిమ్ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని తాడెపల్లిగూడెంలో ఝాన్సీరాణి అనే మహిళను కొందరు గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Woman killed by unknown in Tadepalligudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News