Friday, April 19, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

10 Chhath Devotees Killed In Road Accident

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… కంచన్‌బాగ్‌కు చెందిన నిధారెహమాన్(26) బైక్‌పై వెళ్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ట్యాంకర్ ఢీకొట్టడమే కాకుండా తలపై నుంచి వెళ్లడంతో రెహమాన్ అక్కడికకడే మృతిచెందింది. విషయం తెలియగానే నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణగూడ ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News