Wednesday, April 24, 2024

డబుల్ బెడ్ రూమ్ భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

పిల్లలు పుట్టలేదని మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

KTR inaugurate Double Bed Room House in Greater

 

మేడ్చల్: ఓ మహిళ డబుల్ బెడ్ రూమ్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీనివాస్ నగర్ కాలనీలో కె సత్య సంతోషిణి (27)- భర్త పవన్ భగవాన్ అనే దంపతులు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ  దంపతులకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో దంపతుల మధ్య మనస్పర్థాలు రావడంతో సత్య పదో అంతస్థు నుంచి దూకింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ నరేందర్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News