Thursday, April 25, 2024

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

women committed suicide in Secunderabad

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ చిలకలగూడ పరిధి బౌద్ధనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని రూపాదేవిగా గుర్తించారు. ఇంట్లో ఉరేసుకుని రూపాదేవి బలవన్మరణానికి పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కరోనాతో వారం క్రితం ఆమె భర్త లక్ష్మీనారాయణ మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

women committed suicide in Secunderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News