- Advertisement -
సంగారెడ్డి: గుంతలో పడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మున్సిపల్ శాఖ సిబ్బంది బటర్ ఫ్లై లైట్ల కోసం ఓ గుంతను తవ్వారు. కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో మహిళ ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయింది. మహిళ మృతికి మున్సిపల్ అధికారులే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
- Advertisement -