Friday, April 19, 2024

బైక్ ను ఢీకొట్టిన బస్సు: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Road Accident

 

కొడంగల్: బైక్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. పోలీసులు కర్నాటకకు చెందిన ఆర్ టిసి బస్సు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టడంతో మహిళ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

Women Dead in Bus Collided to Bike in Vikarabad

 

Women Dead in Bus Collided to Bike in Vikarabad 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News