Friday, April 19, 2024

నాలాలో పడి కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

సికింద్రాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం బోయిన్ పల్లి నాలలో పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. కొంత దూరంలో గల్లంతు అయిన కార్మికుడు ఎల్లేశ్ మృత దేహం నాలా సమీపంలో లభ్యం అయింది. పని చేస్తుండగా ఫీడ్స్ రావడంతో మురుగు నీళ్లలో పడి ఉంటాడని కార్మికులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News