Wednesday, April 24, 2024

WTC ఫైనల్: న్యూజిలాండ్ 249 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 249 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ బ్యాట్స్ మెన్లు డెవాన్ కెన్వే(54), కెప్టెన్ విలియమ్సన్(49) సౌథి(30)లు రాణించారు. దీంతో కివీస్ జట్టు 32 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో రాణించాడు. ఇశాంత్ శర్మ మూడు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజాలు చెరో వికెట్ పడగొట్టగారు.

WTC Final: New Zealand 249 all out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News