- Advertisement -
టోక్యో : చైనీస్ షూటర్ యాంగ్ కియాన్ టోక్యో ఒలింపిక్స్లో శనివారం మొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్ గా యాంగ్ కియాన్ నిలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్రీడా విభాగంలో చైనా షూటర్ యాంగ్ కియాన్ 251.8 స్కోరుతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
- Advertisement -