Friday, March 29, 2024

టిప్పర్ కిందపడి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Young man died in road accident at Hyderabad

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ పరిధి చిలుకనగర్ లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైకు టిప్పర్ కింద పడి యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఈ దుర్ఘటనలో మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన క్షతగాత్రున్ని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడిని నాచారం వాసి విశాల్ సింగ్ (25)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News