Friday, April 19, 2024

మద్యం మత్తులో కత్తులతో స్నేహితుడిపై దాడి

- Advertisement -
- Advertisement -

At least Seven killed in sword attack in China

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తులతో దాడి చేసిన సంఘటన నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిఎస్ పరిధిలోని కబేల ప్రాంతంలో ఓ యువకుడు సేహ్నితులతో కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటామాటా పేరగడంతో బాధితుడిపై కత్తితో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తు పాతగొడవలు కత్తి పోట్లకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Young Man injured after his friends attack in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News