Thursday, April 25, 2024

యువతి బాత్రూమ్ లోకి వెళ్లి… పెట్రోల్ పోసుకొని….

- Advertisement -
- Advertisement -

Young woman commit suicide in Rangareddy

 

హైదరాబాద్: ఓ యువతి బాత్రూమ్‌లోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గంధంగూడా వీకర్ సెక్షన్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దివ్య అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. దీంతో యువతి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News