Thursday, April 25, 2024

కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young women commit suicide in Medchal

 

హైదరాబాద్: కిడ్నాప్ డ్రామా ఆడిన బిఫార్మసీ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగింది. నిద్ర మాత్రలు, షుగర్ ట్యాబ్లెట్స్ మింగి యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఘట్ కేసర్ లో సదరు యువతి తన మేనమామ ఇంట్లో  ఉంటుంది. యుతిని స్థానిక ఘట్ కేసర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. తనని ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేయబోతుండగా తప్పించుకున్నానని యువతి డ్రామా ఆడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News