Thursday, April 25, 2024

బోన‌మెత్తిన షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగలారం గ్రామంలో ఆషాడ మాస బోనాల సంద‌ర్భంగా అమ్మ‌వారికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల బోనం స‌మ‌ర్పించారు. ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఆన‌వాయితీ ప్ర‌కారం మొయినాబాద్ మండ‌లంలోని పెద్ద మంగ‌ళ‌వారం గ్రామంలోని త‌న చిన్న‌నాటి స్నేహితురాలు ర‌జిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో క‌లిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకులు కొండా రాఘవ రెడ్డి, ఎవూరి సొమ్మన పిట్ట రాంరెడ్డి, వైఎస్ఆర్ టిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News