Tuesday, April 23, 2024

నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి యువరాజ్ సింగ్ సాయం

- Advertisement -
- Advertisement -

Yuvraj foundation sets up 120 beds in Telangana

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రికి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సాయం చేశారు. యువికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2.5 కోట్లతో 120 ఐసియు పడకలను ఏర్పాటు చేశాడు. ఈ బెడ్లను కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించగా, వర్చువల్ గా యువరాజ్ పాల్గొన్నారు. కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో  చీకట్లు నింపిందని, థర్డ్ వేవ్ లో అలాంటి విపత్కర పరిస్థితులు రావొద్దనే తన ఫౌండేషన్ తో ఈ బెడ్లను ఏర్పాటు చేసినట్టు యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. కోవిడ్ పై పోరులో యువికెన్ ఫౌండేషన్ తరుపున సహకారమన్న ఆయన వైద్య కళాశాలల్లో వెయ్యి పడకల ఏర్పాటే లక్ష్యమని పేర్కొన్నారు. వర్షువల్ గా హాజరై యువరాజ్ సేవలను హోం మంత్రి కొనియాడారు.

Yuvraj foundation sets up 120 beds in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News