Wednesday, April 30, 2025

కొత్తగా 175 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

175 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12,590 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 175 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 252 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,077 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 132 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News