- Advertisement -
ఛత్తీస్గఢ్ మదన్వాడ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాల బృందం యాంటీ ఆపరేషన్ నిర్వహిస్తుండగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. కాల్పులు ఆగిన తరువాత ఆ ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -