Sunday, June 15, 2025

కొత్తగా 252 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

252 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,029 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 252 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 291 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,672 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 143 కేసులు నమోదయ్యాయి. మరో 175 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News