Sunday, June 22, 2025

కొత్తగా 562 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

562 new covid cases reported in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,249 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 562 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 616 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,112 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 329 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News