Tuesday, June 17, 2025

శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 67,294 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.94 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News