Tuesday, May 14, 2024

స్వల్ప వ్యవధిలో పంత్, రాహుల్ ఔట్..

- Advertisement -
- Advertisement -

పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు వన్డేలో టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్(85), కెప్టెన్ కెఎల్ రాహుల్(55)లు వరుస ఓవర్లలో ఔట్ అయ్యారు. వీరుద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం క్రీజలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(9), వెంకటేష్ అయ్యర్(4)లు నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో భారత్ 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

IND vs SA 2nd ODI: Pant and Rahul dismissed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News