Thursday, June 19, 2025

ట్యాoకర్ పేలి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రం లో కొత్తబస్టాండ్ సమీపంలో డీజిల్ ఖాళీ ట్యాంకర్ పేలింది. గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి సిఐ ఆంజనేయులు చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News