Tuesday, June 17, 2025

టీమిండియాకు షాక్.. ఒకే ఓవర్ లో కోహ్లీ, పంత్ ఔట్

- Advertisement -
- Advertisement -

Kohli and Pant dismissed by Odean Smith

అహ్మాదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కుదురుగా ఆడుతున్న ఓపెనర్ రిషబ్ పంత్(18), విరాట్ కోహ్లీ(18)లను ఒకే ఓవర్ లో పెవిలియన్ పంపిన స్మిత్ ఇండియాను దెబ్బ కొట్టాడు. దీంతో భారత్ 43 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో ముడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.క్రీజులో కెఎల్ రాహుల్(0), సూర్యకుమార్ యాదవ్(0)లు ఉన్నారు.

Kohli and Pant dismissed by Odean Smith

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News