Friday, June 27, 2025

జడ్చర్లలో ఆర్ టిసి బస్సు దగ్ధం

- Advertisement -
- Advertisement -

 

జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో సోమవారం ఉదయం ఆర్ టిసి బస్సు దగ్ధమైంది. 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై బస్సు నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులను కిందకు దించారు. డ్రైవర్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. బస్సులో చూస్తుండగానే పూర్తిగా కాలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News