Sunday, August 10, 2025

కొత్తగా 658 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

658 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,552 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 658 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 628 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,511 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 316 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News