Monday, May 6, 2024

ఎసిబికి చిక్కిన ట్రాన్స్ కో అధికారి

- Advertisement -
- Advertisement -

 

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఎసిబి వలకు అవినీతి చేప చిక్కింది. పటాన్ చెరులో ట్రాన్స్‌కో అధికారి గోపాల్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. గోపాల్ చేతికి కెమికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News