Saturday, June 14, 2025

కొత్తగా 705 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

705 new cases were registered in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,834 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 705 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 531 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,543 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 355 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News