Monday, August 11, 2025

16 వేల లోపు కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

15815 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు 16 వేల లోపు నమోదు కాగా, క్రియాశీల కేసులు 1.2 లక్షల దిగువకు చేరాయి. గత 24 గంటల్లో 3,62,802 నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 15,815 కేసులు వెలుగు లోకి వచ్చాయి. శుక్రవారం 68 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,26,996 కు చేరింది. ఇక దేశంలో మొత్తం 4.35 కోట్ల మందికి పైగా కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసులు 1,19,264కు తగ్గాయి. దేశ వ్యాప్తంగా శుక్రవారం 24,43,064 టీకాలు పంపిణీ కాగా, ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 207.71 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News