Saturday, May 31, 2025

శ్రీ కృష్ణ జన్మాష్టమి ముగింపు వేడుకలలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: శ్రీ కృష్ణ జన్మాష్టమి ముగింపు వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో స్వామి ప్రబోధనంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి సేవ కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News