Sunday, April 28, 2024

కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్‌సి, ఎస్‌టిలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అసెంబ్లీలో సిఎం కెసిఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శాసన సభలో మాట్లాడారు.  కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్‌సి, ఎస్‌టిలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని కెసిఆర్ ప్రకటించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై కెసిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేపు ఉదయం పది గంటలకు శాసన సభ వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News