Sunday, May 11, 2025

నాలుగో పారిశ్రామిక విప్లవం నడిపే శక్తి భారత్‌కు ఉంది: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi

కేవాడియా(గుజరాత్): నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని నడిపే శక్తి భారత్‌కు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ తయారీ కేంద్రంగా(మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా) దేశాన్ని రూపుదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణల మీద పనిచేస్తోందన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం అన్నది చాలా వరకు కొత్త సాంకేతికతకు, వినూత్న ఆలోచనకు సంబంధించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News