Tuesday, July 15, 2025

డప్పు కళా ప్రదర్శనను తిలకించిన రాహుల్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా భారత్ జోడో యాత్ర యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సిఎల్పి నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా బాణాపురం గ్రామానికి చెందిన డప్పు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. టీ విరామం తర్వాత రాహుల్ గాంధీ డప్పు కళాకారుల వద్దకు వచ్చి వారి ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు. డప్పు కళాకారుల విశిష్టత గురించి రాహుల్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వివరించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణకు చెరుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News