Friday, May 3, 2024

లోయలో పడిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

పశ్చిమ బెంగాల్ న్యూస్: కారు లోయలో పడడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జలింగ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది కారులో సిలిగురి నుంచి డార్జలింగ్ వెళ్తుండగా కుర్సియాంగ్ పరిధిలోని జాతీయ రహదారిపై లోయలోకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను డార్జలింగ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News