Monday, July 28, 2025

కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

నాగర్ కర్నూల్: కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరిగింది. కొండరెడ్డి పల్లి గ్రామంలో మల్లయ్య(50), అంజయ్య(50) మధ్య కలహాలు ఉన్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో పురుగుల మందు సేవించి మల్లయ్య (50), అంజయ్య (55) అనే ఇద్దరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News