Saturday, April 27, 2024

సమ్మె విరమించిన మెట్రో ఉద్యోగులు..

- Advertisement -
- Advertisement -

 

మెట్రో సిబ్బంది చేస్తున్న సమ్మెను విరమించారు. తమ పలు డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో మెట్రో టికెటింగ్ ఉద్యోగులు సమ్మె బాట వీడారు. కాగా జీతం పెంచడం లేదని స్పష్టం చేసింది. త్వరలో సిబ్బందికి టైృన్ యాక్సిస్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో మెట్రో ఉద్యోగులు ఈ రోజు ఉదయం నుంచి విధుల్లోకి చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News