Thursday, September 18, 2025

కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక ఉరివేసుకుని తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం చెక్కపల్లిలో ఇంట్లో తల్లి , కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పుట్టింటికి వెళ్లిన భార్య రావట్లేదనే మనస్థాపంతో కనకయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో మనస్థాపానికి గురైన తల్లి మల్లవ్వ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణిచండంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News