Saturday, May 4, 2024

8వ నిజాం మరణించడం బాధాకరం : రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

8వ నిజాం మీర్ ముఖరం ఝా చనిపోవడం బాధకరమని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిజాం అంతక్రియలు నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం రాజులు సంపదను సృష్టిస్తే తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తుందని ఆయన విమర్శించారు. అందరు గర్వించేలా ఓ గొప్ప పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని దానికి ముకర్రమ్ ఝా అని పేరు పెట్టాలని రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News