Thursday, May 16, 2024

పక్షిని ఢీకొన్న ఎయిర్‌ ఏషియా విమానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదివారం నాడు ఎయిర్‌ ఏషియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఎయిర్ ఏషియాకు చెందిన లక్నో-కోల్‌కతా విమానం i5-319 టేకాఫ్ సమయంలో పక్షిని ఢీకొట్టింది. పక్షి ఢీకొనడంతో లక్నో విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ అయింది.

దీంతో ప్రయాణికులను కిందకు దించేసి ఇతర విమానాలల్లో వారి గమ్య స్థానాలకు పంపిచారు. ప్రయాణికులు కిందకు దిగుతుండగా ఒక వ్యక్తి తన ఫోన్ లో విడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News