Sunday, May 5, 2024

అమెజాన్ పేపై ఆర్‌బిఐ జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ పే (ఇండియా) లిమిటెడ్‌పై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ కెవైసి (నో యువర్ కస్టమర్) నిబంధనలను పాటించడం లేదని ఆర్‌బిఐ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ నిబంధనలను అమెజాన్ పాటించడం లేదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News