Sunday, May 12, 2024

కవితకు తప్పితే తెలంగాణలో మహిళలకు భద్రత లేదు: షర్మిల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా షర్మిల మౌన దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మౌనదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని షర్మిల పేర్కొన్నారు. మహిళల పట్ల సిఎం కెసిఆర్‌కు చిత్త శుద్ధి లేదని, మహిళలకు తెలంగాణ ఒక ల్యాండ్‌మైన్‌లా తయారైందని విమర్శించారు. తెలంగాణలో ఒక్క ఎంఎల్‌సి కవితకు మాత్రమే రక్షణ ఉందని షర్మిల చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News