Tuesday, April 30, 2024

పులివెందులలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్ఆర్ జిల్లా పులివెందులతో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను తుపాకీతో కాల్చాడు. కాల్పుల్లో దిలీప్, మహబూబ్ బాషాకు గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు సమాచారం. వివేకా హత్య కేసులో భరత్ కుమార్ ను గతంలో సిబిఐ ప్రశ్నించింది. బాధిత కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News