Wednesday, May 15, 2024

బేగంపేటలో కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం బేగంపేటలో ఓ సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద గురువారం ఉదయం దేవేందర్ అనే సిఆర్‌పిఎఫ్ జవాన్ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఛత్తీస్‌గడ్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆత్మహత్యకు కానిస్టేబుల్ ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.

Also Read: ప్రేమించలేదని.. యువతిని గదిలో బంధించి వేడి నూనెతో చిత్రహింసలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News